దుమ్మురేపుతున్న 'రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో...' సాంగ్ (Video)

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (19:21 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అలా వైకుంఠపురములో..., సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. అయితే, దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను పూర్తిగా విడుదల చేశారు. 
 
'రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో .. రాములో రాములా నా పాణం దీసిందిరో' అంటూ ఈ పాట సాగుతోంది. క్లాస్ సెట్లో మాస్ బీట్‌లో సాగే ఈ పాటను బన్నీ .. పూజా హెగ్డే బృందంపై చిత్రీకరించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగళి అద్భుతంగా ఆలపించారు. 
 
ఎస్. థమన్ సంగీత బాణీలు సమకూర్చారు. మాస్ ప్రేక్షకులకు ఈ పాట ఊపును .. ఉత్సాహాన్ని తెచ్చేదిలా వుంది. కొరియోగ్రఫీ కూడా సూపర్బ్‌గా ఉంది. ఈ చిత్రంలో విభిన్న లుక్‌లో బన్నీ కనిపిస్తున్నాడు. ఈ పాటను ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది వీక్షించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments