Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవల పిల్లలకు జన్మనిచ్చిన ప్రీతి జింటా

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (18:10 IST)
బాలీవుడ్ నటి ప్రీతి జింటా తల్లి అయ్యింది. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అద్దె గర్భం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రీతి జింటా స్పష్టం చేసింది. 
 
తన పిల్లలకు జై జింటా, గియా జింటా పేర్లు కూడా ప్రీతి జింటా ఫైనల్ చేసింది. ఈ సరోగసి ప్రక్రియలో తమకు సహకరించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి స్పెషల్‌ థ్యాంక్స్ అంటూ ప్రీతి జింటా ట్వీట్‌ చేసింది.
 
జీన్ గూడెనఫ్‌తో వివాహానికి అనంతరం ఈ నటి వెండితెరకు దూరంగా ఉంది. అయినప్పటికీ, ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులకు తన అద్భుతమైన చిత్రాలు, వీడియోలతో షేర్ చేసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments