Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీని సోషల్ మీడియాలో నిలదీసిన ప్రకాష్ రాజ్

డీవీ
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (16:12 IST)
Prakash Raj
ఆల్ ఇండియా నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ గా సామాజిక వేత్తగా పలు అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటాడు. ప్రధాని మోదీపైనా, బిజెపి పైనా పలు సందర్భాలలో బాణాలు ఎక్కుపెట్టారు. తాజాగా పార్లమెంట్ లో పూజాలు, హోమాలు చేయడంపై ఆయన స్పందించారు. మనది హిందూ దేశం. అన్ని మతాల వారు వున్నారు. అందులో పార్లమెంట్ లో అన్ని మతాలవారిని గౌరవించాలి. కానీ అక్కడ పూజలు, హోమాలు ఎందుకు చేస్తున్నారు. మిమ్మల్ని చేయమని ఎవరు చెప్పారు? ముర్మురు గారు చెప్పారా?
 
పార్లమెంట్ మా హౌస్. మనందరి హౌస్. ఇక్కడ నుంచి అందరం అక్కడికి మేథావులను పంాపం. ప్రశ్నించడానికి ఇదే సమరైన సమయం. అలాగే, పదకొండు రోజులపాటు టెంపుల్ రన్నింగ్ లో వున్నారు. దేశానికి ప్రదాని లేకుండా నడిచింది. అలాంటప్పుడు ప్రధానమంత్రి ఎందుకు? రిజైన్ చేసి హాయిగా మీ ఇంటిలో హోమాలు, పూజలు చేసుకోండి. ఒక్క సారి ఆత్మపరిశీలన చేసుకోండి. దేశానికి మీరేం చేశారని? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. మరి దీనికి బిజెపి నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

తర్వాతి కథనం
Show comments