Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగంలోకి దిగిన ప్రభాస్... ఇంతకీ దేని కోసం?

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (19:45 IST)
రాజమౌళి ఫ్యామిలీ నుంచి మరో జనరేషన్ సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యింది. ఇంతకీ వాళ్లు ఎవరంటారా..? కీరవాణి తనయుడు శ్రీసింహా, కాలభైర. వీరిద్దరూ మత్తు వదలరా చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచమయ్యారు. శ్రీసింహా కథానాయకుడుగా పరిచయం అయితే... కాలభైరవ సంగీత దర్శకుడిగ పరిచయం అయ్యారు. నూతన దర్శకుడు రితేష్ రానా ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డిఫరెంట్ మూవీ అంటూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సినిమాను వీక్షించిన సినీ తారలు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ మత్తు వదలరా సినిమా చూసి యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఫైనల్‌గా కీరవాణి తనయులు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకోవడమే కాకుండా స్టార్ హీరోల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments