Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండ‌స్ట్రీ పెద్ద‌లపై పోసాని ఫైర్.. ఎందుకు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిన కొంత మంది ఎలా చెబుతారు అంటూ పోసాని కృష్ణమురళి ప్ర‌శ్న

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (10:47 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిన కొంత మంది ఎలా చెబుతారు అంటూ పోసాని కృష్ణమురళి ప్ర‌శ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇండ‌స్ట్రీ అంద‌రి త‌రుపున చంద్ర‌బాబుకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలియ‌చేయ‌డానికి వీళ్లు ఎవ‌రు? అంటూ త‌న‌దైనశైలిలో ప్ర‌శ్నిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
సినీ ప్ర‌ముఖులు రాఘ‌వేంద్ర‌రావు, అశ్వ‌నీద‌త్, కె.ఎల్.నారాయ‌ణ‌, వెంక‌టేశ్వ‌ర‌రావు, కిర‌ణ్ త‌దిత‌రులు చంద్ర‌బాబు నాయుడు క‌లిసి మ‌ద్ద‌తు తెలియ‌చేసారు. ఈ వార్త‌ను ఓ వార్తా ప‌త్రిక‌లో చూసాన‌ని.. అది త‌ప్పు అయితే వాళ్లు ఖండించాలి.

నిజ‌మైతే... సినీ ప‌రిశ్ర‌మ త‌రుపున కాకుండా వ్య‌క్తిగ‌తంగా మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు ప్ర‌క‌టించాలి అన్నారు. న‌న్ను మ‌ద్ద‌తు గురించి అడ‌గ‌లేదు. కొంత మందిని అడ‌గ‌కుండా మొత్తం సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ఎలా చెబుతారు. ఇండ‌స్ట్రీ అంటే ఆ నలుగురైదుగురేనా..? అంటూ ప్ర‌శ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments