Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండ‌స్ట్రీ పెద్ద‌లపై పోసాని ఫైర్.. ఎందుకు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిన కొంత మంది ఎలా చెబుతారు అంటూ పోసాని కృష్ణమురళి ప్ర‌శ్న

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (10:47 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిన కొంత మంది ఎలా చెబుతారు అంటూ పోసాని కృష్ణమురళి ప్ర‌శ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇండ‌స్ట్రీ అంద‌రి త‌రుపున చంద్ర‌బాబుకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలియ‌చేయ‌డానికి వీళ్లు ఎవ‌రు? అంటూ త‌న‌దైనశైలిలో ప్ర‌శ్నిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
సినీ ప్ర‌ముఖులు రాఘ‌వేంద్ర‌రావు, అశ్వ‌నీద‌త్, కె.ఎల్.నారాయ‌ణ‌, వెంక‌టేశ్వ‌ర‌రావు, కిర‌ణ్ త‌దిత‌రులు చంద్ర‌బాబు నాయుడు క‌లిసి మ‌ద్ద‌తు తెలియ‌చేసారు. ఈ వార్త‌ను ఓ వార్తా ప‌త్రిక‌లో చూసాన‌ని.. అది త‌ప్పు అయితే వాళ్లు ఖండించాలి.

నిజ‌మైతే... సినీ ప‌రిశ్ర‌మ త‌రుపున కాకుండా వ్య‌క్తిగ‌తంగా మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు ప్ర‌క‌టించాలి అన్నారు. న‌న్ను మ‌ద్ద‌తు గురించి అడ‌గ‌లేదు. కొంత మందిని అడ‌గ‌కుండా మొత్తం సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ఎలా చెబుతారు. ఇండ‌స్ట్రీ అంటే ఆ నలుగురైదుగురేనా..? అంటూ ప్ర‌శ్నించారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments