Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంలో విలన్‌గా పాపులర్ హీరో !

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ తేజ్ హీరోలుగా నటించనున్నారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (15:58 IST)
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ తేజ్ హీరోలుగా నటించనున్నారు. అయితే, ఈ చిత్రంలో విలన్‌గా కూడా ఓ పాపులర్ హీరోనే ఎంపిక చేసినట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
 
'బాహుబలి' చిత్రంలో హీరో దగ్గుబాటి రానాను విలన్‌గా రాజమౌళి చూపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షించింది. ఇపుడు కూడా తాను చేపట్టే మల్టీస్టారర్ చిత్రంలోనూ విలన్ పాత్రను ఓ పాపులర్‌తో వేయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ మల్టీస్టారర్ చిత్రంలో పాపులర్ హీరో అయితేనే బాగుంటుందని భావించిన రాజమౌళి పలువురి పేర్లని కూడా సెలక్ట్ చేసినట్టు టాక్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మల్టీ స్టారర్ మూవీ కోసం కథని సిద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments