Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు బెత్తం దెబ్బలా? ఆ వ్యక్తిని నన్ను లక్ష్యం చేసుకుని పిచ్చి రాతలు: పూనం ఫైర్

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (19:50 IST)
రెండు బెత్తం దెబ్బలు అంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి తను ట్వీట్ చేసినట్లు వైరల్ అవుతున్న వార్తలపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అది తన ట్విట్టర్ అకౌంట్ కానే కాదని వెల్లడించారు. కొన్ని మీడియా గ్రూపులు పనిగట్టుకుని తనపై దుష్ర్పచారం చేస్తున్నాయనీ, వారంతా సైకోల్లా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. 
 
ఎన్నికలు ఎప్పుడో అయిపోయాయి, అయినా తనను, ఆ వ్యక్తిని లక్ష్యం చేసుకుని పిచ్చి రాతలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు రాసేవారంతా వేశ్యలతో సమానమంటూ ట్వీట్ చేశారు. అసమర్థులైన ఇలాంటి వారు తమ చుట్టువున్నవారి కోసం ఏమీ చేయలేరనీ, అలాంటివారు అసలు నాయకులు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. తన పేరుపై ఎవరో ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే దాన్ని ప్రచారం చేయడం దారుణమని పూనం ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదే మన చివరి కలయిక, మనమిక కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments