ఎన్టీఆర్ ఎక్కడ గుద్దేస్తాడోనని చాలా భయపడ్డాను... పూజా హెగ్డే

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (17:37 IST)
ఇటీవల ఎన్టీఆర్ నటించిన రాయలసీమ బ్యాగ్రౌండ్ మూవీ అరవింద సమేత సినిమా విజయం సాధించింది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటించింది. తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తున్న పూజకు ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ చిత్రాన్ని సంబంధించి కొంత భాగం స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించడం జరిగింది. ఆ సందర్భంగా తాను, తారక్ కలిసి చెరువు పక్కన సైకిల్ తొక్కుతున్న వీడియోను పూజా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
సాధారణంగా సెట్‌లో ఎంతో చలాకీగా ఉండే తారక్ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా గడుపుతుంటారు. ఆ విధంగా సైకిల్ తొక్కుతున్నప్పుడు జరిగిన సరదా సంఘటనను కూడా పూజా పంచుకున్నారు. తామిద్దరూ చెరువు పక్కన సైకిల్ తొక్కుతుండగా తారక్ సైకిల్ తొక్కుతూ తొక్కుతూ ఫోటోగ్రాఫర్ ముందుకెళ్లి ఒక్కసారిగా బ్రేక్ వేసారు. ఎక్కడ ఆయనను గుద్దేస్తాడోనని చాలా భయపడ్డానని చెప్పుకొచ్చింది ఈ భామ. ఈ విజయం తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా మారిన పూజ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు

Baby Boy: మైసూరు రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అయిన శిశువును 20 నిమిషాల్లోనే కాపాడారు.. ఎలా?

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్.. 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. ఆర్థికంగా నష్టపోవడంతో?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు : బరిలో 58 మంది అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల కదలికలపై నిఘా పెంచాలి: పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments