Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" మూవీ మేకర్స్‌పై కేసు నమోదు

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (08:33 IST)
"పుష్ప" మూవీ మేకర్స్‌పై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రీరిలీజ్ ‌ఈవెంట్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కె.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరెకెక్కిన "పుష్ప" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 12వ తేదీన యూసుఫ్ గూడలోని పోలీస్ మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఐదు వేల మందితో నిర్వహిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అనుమతి తీసుకుంది. 
 
కానీ, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, హైదరాబాద్ నగర వాసులు తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అంయింది. అభిమానులను నియంత్రించడం పోలీసులకు కూడా కష్టసాధ్యంగా మారింది. అలాగే, అనివార్య కారణాలతో ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్ కూడా హాజరుకావడం లేదనే వార్త ప్రచారంలోకి వచ్చింది. 
 
దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఫ్యాన్స్... ఎన్ కన్వెన్షన్ గేట్‌ను కూడా విరగ్గొట్టారు. అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులను చెదరగొట్టారు. అంతేకాకుండా, అల్లు అర్జున్ అభిమానులు చేసిన పనికి శ్రేయాస్ మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ యూనిట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్‌తో విసుగు చెంది బైకును మోసుకుంటూ వెళ్ళిన యువకుడు..

Kavitha and Sharmila: ఏపీలో షర్మిల.. తెలంగాణలో కవిత..? ఏం జరుగబోతోంది?

పీకలదాకా మద్యం సేవించి వచ్చి తరగతి గదిలో నిద్రపోయిన తాగుబోతు టీచర్!

Kavitha: తెలుగు రాజకీయాల్లో విడిపోయిన మరో కుటుంబం.. టీడీపీలోకి కవిత ఎంట్రీ ఇస్తారా?

నోబెల్ పురస్కారానికి సిఫార్సు చేయలేదనే భారత్‌పై ట్రంప్ అక్కసు.. అందుకే సుంకాల పోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments