Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఉద్యమాన్ని ఖలీస్తాన్ ఉద్యమం.. ఉగ్రవాదంతో పోల్చిన కంనగా - కేసు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:56 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఒకయేడాదికి పైగా ఉద్యమం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. 
 
కానీ, నిత్యం వివాదాల్లో చిక్కుకునే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాత్రం రైతు ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యమాన్ని ఖలీస్తాన్ ఉద్యమంతో పోల్చారు. పైగా రైతులను ఉగ్రవాదులతో ఆమె పోల్చారు. 
 
ఈ మేరకు సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్‌లో కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేసారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన పలువురు సిక్కు మత పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల భారత స్వాతంత్ర్యంపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments