Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఉద్యమాన్ని ఖలీస్తాన్ ఉద్యమం.. ఉగ్రవాదంతో పోల్చిన కంనగా - కేసు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:56 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఒకయేడాదికి పైగా ఉద్యమం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. 
 
కానీ, నిత్యం వివాదాల్లో చిక్కుకునే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాత్రం రైతు ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యమాన్ని ఖలీస్తాన్ ఉద్యమంతో పోల్చారు. పైగా రైతులను ఉగ్రవాదులతో ఆమె పోల్చారు. 
 
ఈ మేరకు సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్‌లో కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేసారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన పలువురు సిక్కు మత పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల భారత స్వాతంత్ర్యంపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments