Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వరుడు కావలెను" సాంగ్‌పై వివాదం : చిక్కుల్లో గేయ రచయిత అనంత్ శ్రీరామ్

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (16:44 IST)
ఇటీవలి కాలంలో సినీ గేయ రచయితలు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా యువ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఆయన దేవుడిని కింపరిచేలా పాట రాసినందుకు బీజేపీ మహిళా మోర్చా నేతలు మండిపడుతున్నారు. పైగా, ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
యువ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'వరుడు కావలెను' అనే సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్‌ రచన ఉందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతర శ్రీరామ్‌ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూరెడ్డి ఆరోపిస్తున్నారు. 
 
నాగ దేవతను కించ పరిచే విధంగా పాటను రచించిన అనంత శ్రీరామ్‌ పై అలాగే సినిమా బృందంపై చర్యలు తీసుకోవాలని బిందూ రెడ్డి నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవలే 'వరుడు కావలెను' సినిమా నుంచి “దిగు దిగు దిగు నాగ” అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments