"వరుడు కావలెను" సాంగ్‌పై వివాదం : చిక్కుల్లో గేయ రచయిత అనంత్ శ్రీరామ్

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (16:44 IST)
ఇటీవలి కాలంలో సినీ గేయ రచయితలు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా యువ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఆయన దేవుడిని కింపరిచేలా పాట రాసినందుకు బీజేపీ మహిళా మోర్చా నేతలు మండిపడుతున్నారు. పైగా, ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
యువ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'వరుడు కావలెను' అనే సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్‌ రచన ఉందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతర శ్రీరామ్‌ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూరెడ్డి ఆరోపిస్తున్నారు. 
 
నాగ దేవతను కించ పరిచే విధంగా పాటను రచించిన అనంత శ్రీరామ్‌ పై అలాగే సినిమా బృందంపై చర్యలు తీసుకోవాలని బిందూ రెడ్డి నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవలే 'వరుడు కావలెను' సినిమా నుంచి “దిగు దిగు దిగు నాగ” అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments