Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వరుడు కావలెను" సాంగ్‌పై వివాదం : చిక్కుల్లో గేయ రచయిత అనంత్ శ్రీరామ్

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (16:44 IST)
ఇటీవలి కాలంలో సినీ గేయ రచయితలు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా యువ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఆయన దేవుడిని కింపరిచేలా పాట రాసినందుకు బీజేపీ మహిళా మోర్చా నేతలు మండిపడుతున్నారు. పైగా, ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
యువ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'వరుడు కావలెను' అనే సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్‌ రచన ఉందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతర శ్రీరామ్‌ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూరెడ్డి ఆరోపిస్తున్నారు. 
 
నాగ దేవతను కించ పరిచే విధంగా పాటను రచించిన అనంత శ్రీరామ్‌ పై అలాగే సినిమా బృందంపై చర్యలు తీసుకోవాలని బిందూ రెడ్డి నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవలే 'వరుడు కావలెను' సినిమా నుంచి “దిగు దిగు దిగు నాగ” అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments