Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు.. ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (11:06 IST)
ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీల తదితరులు దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
 
నాగసుశీల, శ్రీనివాస్‌లు కలిసి గతంలో చాలా సినిమాలను నిర్మించారు. వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. కొన్నాళ్లుగా వీరి మధ్య భూ వివాదం నడుస్తోంది. ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అయితే శ్రీనివాస్ తనకు తెలియకుండా తన భూములను విక్రయించాడని నాగసుశీల గతంలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
మరోవైపు తనకు జైలుకెళ్లినా కంపెనీ ఆస్తులు రాసివ్వాలని నాగసుశీల తనపై కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల కొడుకు సుశాంత్‌తో నాలుగు సినిమాలు చేసి భారీగా నష్టపోయానని చెప్పాడు. ఈ వివాదాల నేపథ్యంలోనే శ్రీనివాస్ నాగసుశీలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments