Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ రీమేక్ కానున్న 'పితామగన్' సినిమా..

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:13 IST)
విక్రమ్ నటించే ప్రతీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో ఒకటిగా పితామగన్. ఈ చిత్రం విక్రమ్ కెరీర్‌లో పెద్ద హిట్ సాధించింది. ఈ పితామగన్ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. అయితే సిమమా పేరు మాత్రం 'శివపుత్రుడు'గా పెట్టారు. పేరు ఎలా పెట్టినా.. తమిళ తెలుగు భాషల్లో సూప్ హిట్ చిత్రంగా నిలిచింది. 
 
ఈ సినిమాలో విక్రమ్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇందులో సూర్య నటన కూడా చాలా అద్భుతం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పితామగన్ రైట్స్‌ను బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ తీసుకున్నారు. 
 
కానీ సతీష్.. ఇప్పుడు యాక్టర్‌గా బిజీగా ఉండడంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు మరో దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ముందుగానే బాలా విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సేతు సినిమాను తేరే నామ్.. అనే టైటిల్‌తో రీమెక్ చేశారు సతీష్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా సతీషే. మరి పితామగన్ రీమేక్‌కి ఏ దర్శకుడిని ఎంపిక చేస్తారో.. విక్రమ్ సూర్య పాత్రలకు ఏ హీరోలను ఎంపిక చేస్తారో వేచి చూడాలి.   

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments