Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్, సిమ్రాన్, త్రిష కాంబోలో పెట్టా.. థియేటర్లు దొరుకుతాయా?

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (10:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టా సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సి.కల్యాణ్ సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండటంతో, పెట్టా తెలుగు హక్కులను సి. కల్యాణ్ సొంతం చేసుకున్నారు. 
 
సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. దీంతో పెట్టాకి థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం వుందని భావించారు. ఈ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం వుందనే వార్తలు వస్తున్నాయి. 
 
అయితే గతంలో తెలుగులో సంక్రాంతికి వచ్చిన ''బాషా'' తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు ఈ సినిమాను రంగంలోకి దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా కన్నడంలోనూ డబ్ అయ్యిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments