Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్, సిమ్రాన్, త్రిష కాంబోలో పెట్టా.. థియేటర్లు దొరుకుతాయా?

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (10:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టా సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సి.కల్యాణ్ సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండటంతో, పెట్టా తెలుగు హక్కులను సి. కల్యాణ్ సొంతం చేసుకున్నారు. 
 
సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. దీంతో పెట్టాకి థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం వుందని భావించారు. ఈ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం వుందనే వార్తలు వస్తున్నాయి. 
 
అయితే గతంలో తెలుగులో సంక్రాంతికి వచ్చిన ''బాషా'' తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు ఈ సినిమాను రంగంలోకి దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా కన్నడంలోనూ డబ్ అయ్యిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments