Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్, సిమ్రాన్, త్రిష కాంబోలో పెట్టా.. థియేటర్లు దొరుకుతాయా?

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (10:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టా సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సి.కల్యాణ్ సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండటంతో, పెట్టా తెలుగు హక్కులను సి. కల్యాణ్ సొంతం చేసుకున్నారు. 
 
సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. దీంతో పెట్టాకి థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం వుందని భావించారు. ఈ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం వుందనే వార్తలు వస్తున్నాయి. 
 
అయితే గతంలో తెలుగులో సంక్రాంతికి వచ్చిన ''బాషా'' తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు ఈ సినిమాను రంగంలోకి దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా కన్నడంలోనూ డబ్ అయ్యిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments