Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలోపే ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తా: శ్రీముఖి

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (14:22 IST)
మనం కలిసి జీవించేందుకు వుండేందుకు కారణంగా డబ్బే అనిపిస్తోందని యాంకర్ శ్రీముఖి తెలిపింది. మానవత్వాన్ని జనాలు మరిచిపోయారా అని అడిగింది. జనాల్లో మానవత్వం మొత్తం నశించేలోపు.. ఈ ప్రపంచం అంతమైపోతే తాను చాలా సంతోషిస్తానని శ్రీముఖి ట్వీట్ చేసింది. 
 
మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా అనే ప్రశ్న.. గతంలో తనకు ఎదురైంది. కానీ వారి అభిప్రాయంతో తాను ఏకీభవించలేదు. కానీ ప్రస్తుతం తనకు ఆ అనుభవం ఎదురైంది. మనం కలిసి వుండేందుకు, కలసి జీవించేందుకు డబ్బే కారణం అనిపిస్తోందని.. శ్రీముఖి వ్యాఖ్యానించింది. జులాయి సినిమాతో అల్లు అర్జున్ చెల్లిగా నటించిన శ్రీముఖి.. ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలతో యాంకర్‌ కావడం మొదలెట్టింది. 
 
ఆ తర్వాత నటీమణిగా ఎదిగింది. అందాల ఆరబోతలో అనసూయ, రష్మీకి పోటీగా నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడూ క్లీవేజ్ షోలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. బాగానే ట్రెండ్ అవుతోంది. అలాంటి యాంకర్ ప్రస్తుతం మానవత్వం గురించి మాట్లాడుతూ.. నిరుత్సాహం వ్యక్తం చేస్తోంది. ఇందుకు కారణం ఏమిటో తెలియట్లేదు మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments