Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో 'ఆర్ఎక్స్-100' బ్యూటీ సందడి.. సెల్ఫీల కోసం

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (13:09 IST)
"ఆర్ఎక్స్ 100" చిత్రం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈమె తాజాగా తిరుమల క్షేత్రంలో కనిపించి, భక్తులను సందడి చేశారు. ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. 
 
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు ఆమె ఆదివారం తిరుమలకు వచ్చారు. లంగా ఓణీని ధరించి చాలా సంప్రదాయబద్ధంగా వచ్చిన పాయల్ రాజ్‌పుత్ శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల భక్తులతో సరదాగా గడిపారు. వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకున్నందుకు చాలా ఆనందగా ఉందన్నారు. దైవ దర్శనం అనంతరం చాలా ప్రశాంతంగా అనిపించిందని వెల్లడించారు. తిరుమల చాలా అందంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలలో ఓ సినిమా షూటింగ్ జరగాల్సివుందని తెలిపారు. జిన్నా అనే సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments