Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో 'ఆర్ఎక్స్-100' బ్యూటీ సందడి.. సెల్ఫీల కోసం

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (13:09 IST)
"ఆర్ఎక్స్ 100" చిత్రం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈమె తాజాగా తిరుమల క్షేత్రంలో కనిపించి, భక్తులను సందడి చేశారు. ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. 
 
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు ఆమె ఆదివారం తిరుమలకు వచ్చారు. లంగా ఓణీని ధరించి చాలా సంప్రదాయబద్ధంగా వచ్చిన పాయల్ రాజ్‌పుత్ శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల భక్తులతో సరదాగా గడిపారు. వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకున్నందుకు చాలా ఆనందగా ఉందన్నారు. దైవ దర్శనం అనంతరం చాలా ప్రశాంతంగా అనిపించిందని వెల్లడించారు. తిరుమల చాలా అందంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలలో ఓ సినిమా షూటింగ్ జరగాల్సివుందని తెలిపారు. జిన్నా అనే సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala: టయోటా ఫార్చ్యూనర్ SUVని నది నుంచి లాక్కున్న ఏనుగు (video)

పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు : సైఫుల్లా కసూరి

Cake: 40వేల అడుగుల ఎత్తులో పుట్టినరోజు.. విమానంలో అమ్మ పుట్టినరోజు (video)

పీవోకేను గురుదక్షిణగా ఇస్తే సంతోషిస్తా : జగద్గురు రాంభద్రాచార్య

తల్లుల కన్నీటికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్‌ వైమానిక స్థావరాలు ధ్వంసం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments