Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకే ఫ్యాన్స్ హింస పెడుతున్నారు... మొబైల్‌ను కూడా వాడలేక పోతున్నా : మహేష్ కత్తి

హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను హింసకు గురి చేస్తున్నారనీ, ఆ హింసను తట్టుకోలేక పోతున్నట్టు సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి జాతీయ మీడియాను ప్రాధేయపడ్డాడు. ముఖ్యంగా, పీకే ఫ్యాన్స్ నుంచి త‌నకు బెదిరింపులు వ

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (06:39 IST)
హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను హింసకు గురి చేస్తున్నారనీ, ఆ హింసను తట్టుకోలేక పోతున్నట్టు సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి జాతీయ మీడియాను ప్రాధేయపడ్డాడు. ముఖ్యంగా, పీకే ఫ్యాన్స్ నుంచి త‌నకు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నాడు. పీకే ఫ్యాన్స్ త‌మ మూర్ఖ‌త్వంతో త‌న‌ను దేశవ్యాప్తంగా పాప్యుల‌ర్ చేస్తున్నార‌న్నారు. 
 
తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని అక్కడ నుంచి ఎలిమినేట్ అయిన మహేష్ కత్తి... ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో హీరో పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన పీకే ఫ్యాన్స్, అప్పటి నుంచి మహేష్ కత్తితో సోషల్ మీడియా వేదికగా ఓ ఆటాడుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన గురించి ఓ జాతీయ ఛానెల్లో వచ్చిన వార్తకు సంబంధించిన వీడియోను ఆయ‌న త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ త‌న‌ను ఎలా వేధిస్తున్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న సాక్ష్యాల‌తో స‌హా చూపించాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు నిమిషానికి 10 ఫోన్ కాల్స్ చేస్తున్నార‌ని, రోజంతా ఇదే తీరు అని, దీంతో త‌న మొబైల్‌ను కూడా తాను ఉప‌యోగించుకోలేక‌పోతున్నాన‌ని అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments