Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ఆ నలుగురు హీరోలు... ఫైన్ వసూలు

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (17:49 IST)
హైదరాబాద్ నగరంలో నలుగురు అగ్ర హీరోలు ట్రాఫిక్ రూల్స్‌ను అధికమించారు. దీంతో వారికి హైదరాబాద్ నగర్ ట్రాఫిక్ పోలీసులు అపరాధం విధించారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, నితిన్‌లు ఉన్నారు. 
 
ప్రిన్స్ మహేష్ బాబు పేరుమీద రిజిస్టర్ అయినవున్న ఏపీ09 సీఎం 4005 అనే కారు అతివేగం కారణంగా గత 2016 నుంచి 2018 మధ్య కాలంలో ఏడుసార్లు జరిమానా విధించారు. 
 
అలాగే పవన్ కళ్యాణ్ పేరుమీద రిజిస్టర్ అయిన ఏపీ 09 సీజీ 7778 అనే కారు కూడా రాంగ్ పార్క్ కారణంగా పోలీసులు మూడుసార్లు అపరాధం విధించారు. వీరిద్దరితో పాటు.. హీరోలు బాలయ్య, నితిన్‌ కార్లకు కూడా ఓవర్ స్పీడ్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు అపరాధం విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments