'కథానాయకుడు' కలెక్షన్ల కంటే నాదెండ్ల ఇంటర్వ్యూకే వ్యూస్ ఎక్కువ : వర్మె సెటైర్లు

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (15:17 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తొలి భాగం ఎన్టీఆర్ కథానాయుకుడు. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటల్లో రెండు పాటలు (వెన్నుపోటు, ఎందుకు) ఆయన విడుదల చేయగా, వాటికి మంచి స్పందన వచ్చింది. 
 
తాజాగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయుకుడు చిత్రంపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ కథానాయుకుడు చిత్ర కలెక్షన్ల కంటే ఎన్టీఆర్, చంద్రబాబులపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకే ఎక్కువ వ్యూస్ వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. అంటే.. జరగబోయేదాన్ని ఎవరూ అంచనా వేయలేరు అనడానికి ఇదే నిదర్శనమంటూ ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments