Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ''పద్మావత్‌'' .. రూ.300 మార్కుకు దగ్గరలో?

''పద్మావత్'' సినిమాను వివాదాలు వెంటాడాయి. ఈ చిత్రానికి వచ్చినన్ని వివాదాలు మరే సినిమాకు రాలేదనే చెప్పాలి. ఎప్పుడే చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ రాజు రావల్ రతన్ సింగ్‌ను చంపేస్తే.. ఆయన భార్య ఆ

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (11:10 IST)
''పద్మావత్'' సినిమాను వివాదాలు వెంటాడాయి. ఈ చిత్రానికి వచ్చినన్ని వివాదాలు మరే సినిమాకు రాలేదనే చెప్పాలి. ఎప్పుడే చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ రాజు రావల్ రతన్ సింగ్‌ను చంపేస్తే.. ఆయన భార్య ఆత్మాహుతి చేసుకుందని చదువుకుని ఉంటాం. అదే కథ, కథనంతో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ''పద్మావత్''.
 
ఈ సినిమా వివాదాల నడుమ విడుదలై కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. ఫిబ్రవరి 25న విడుదలైన పద్మావత్ రూ.300 కోట్ల మార్కుకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. రణ్‌‌వీర్ సింగ్, దీపికా పదుకునే, షాహిద్ కపూర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపిస్తోందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. 
 
ఈ సినిమా రిలీజైన తొలివారంలోనే రూ.166.50 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా.. అదే దూకుడుతో రెండో వారంలో రూ.129 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం రూ.300 కోట్ల మార్కు వద్ద పయనిస్తోంది. ఇప్పటిదాకా రూ.265 కోట్లు పద్మావతి కలెక్షన్లు సాధించిందని తరణ్ ఆదర్శ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments