Webdunia - Bharat's app for daily news and videos

Install App

`మీటూ’పై మాట్లాడాలంటే ధైర్యం కావాలంటున్న ఓవియా

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (17:12 IST)
Ovia Helen
‘మీటూ’పై మాట్లాడాలంటే ధైర్యం కావాలంటూ తమిళ నటి ఓవియా ట్వీట్‌ చేసింది. హెలెన్ నెల్స‌న్ ఈమె అస‌లు పేరు. కానీ సినిమా పేరు ఓవియా. త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం సినిమాల్లో న‌టించింది. ఆమె త‌మిళ సినిమా `క‌ల‌వాని` రెండు భాగాల్లో న‌టించింది. మొద‌టి భాగం పేరు రాలేదు. రెండోదికూడా ఈమ‌ధ్య‌నే విడుద‌లైంది. అది కూడా ఆద‌ర‌ణ చూడ‌గొన‌లేదు. ఆ త‌ర్వాత బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో అడుగుపెట్టింది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. పైగా బుల్లితెరపైనే అందాలు ఆరబోసింది.
 
ovia tweet
ఎలక్ష‌న్ల ముందు మోడీ వ‌చ్చి ప‌లు ప్రాజెక్ట్‌ల‌ను త‌మిళ‌నాడులో ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో కొంత వ్య‌తిరేక వుంది. ఈ స‌మ‌యంలోనే గోబేక్ మోడీ అంటూ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఆమెపై బి.జె.పి. కార్య‌క‌ర్త‌లు అరెస్ట్ చేయ‌మ‌ని గొడ‌వ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ‘మీటూ’ ఉద్యమం గురించి ట్వీట్‌ చేసింది. అయితే, అమె మనసులో ఏముందో తెలియదుకానీ, ఆమె ఇలాంటి ట్వీట్‌ చేయడానికి కారణాలు ఏంటనే విషయంపై కోలీవుడ్‌లో చర్చసాగుతోంది. దీనిపై ఆమెను ప‌రిశ్ర‌మ ఏదైనా చ‌ర్య తీసుకుంటుందోమ‌న‌ని ప‌లు మీడియాలు క‌థ‌నాలు రాస్తున్నారు. అయితే మీటూ ఉద్య‌మం గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలంది మిన‌హా ఎవ‌రినీ వేలెత్తి చూప‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments