Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత సంపాదించి ఏం లాభం అందుకే ఆకుకూర‌లు పండిస్తున్నాః స‌మంత‌

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (16:57 IST)
Samantha terrace gardening
ఎంత సంపాదించినా ఏం లాభం. అవ‌స‌రానికి తిన‌డానికి క‌నీసం కాయ‌గూర‌లు, ఆకుకూర‌లు లేకుండా బ‌జారు వెంట ప‌డుతున్న ప్ర‌జ‌ల్ని చూసి చ‌లించిపోయానంటోంది స‌మంత అక్కినేని.

కోవిడ్‌-19 స‌మ‌యంలో లాక్‌డౌన్ పెట్టిన‌ప్పుడు దేశ‌మంతా సామాన్య‌ల పాట్లు చూస్తుంటే నేను చైత‌న్య చ‌లించిపోయాం. గతేడాది కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్‌డౌన్‌ ఉంటుందని తెలిసి అందరూ సరుకులు, కూరగాయల కోసం దుకాణాల ముందు బారులు తీరారు. ఆకుకూరలు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి.

అలాంటి సమయంలో ‘ఇంత సంపాదించి ఏం లాభం. సరిగ్గా భోజనం కూడా తినలేనప్పుడు’ అని చై, నేను అనుకున్నాం. అలా, నేను టెర్రస్‌ గార్డెనింగ్‌ ప్రారంభించాను. ఆ తర్వాత నుంచి వెజిటేరియన్‌గా మారాను. షూటింగ్‌ లేకుండా ఇంటి దగ్గరే ఉంటే అన్ని విషయాలు నేనే చూసుకుంటాను.’’ అని సమంత తెలిపారు.
 
సమంత ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మేన్‌-2’తో ఓటీటీలో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్ర‌మోష‌న్‌లో ఆమె ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు బ్రేక్‌ ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. త‌మిళుల ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటుంద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ సినిమా ఆపివేయ‌మ‌ని కేంద్రాన్ని కోరింది. మ‌రి ఏమి జ‌రుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments