Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (17:27 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై ప్రకాశం జిల్లాలో పలు కేసులు నమోదైవున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఒకసారి నోటీసు జారీ చేయగా షూటింగ్ ఉందని విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశించగా, కొంత సమయం కోరారు. 
 
మరోవైపు, ఆయనపై మరో కేసు కూడా నమోదైంది. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌‍లపై మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించే ఈ కేసు కూడా నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో గురువారం విడుదల కావాలంటూ రావికమతం పోలీసులు పేర్కొన్నారు. అయితే, వర్మ హాజరుకాకుండా మరోవారం రోజులు కోరినట్టు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

జోగి రమేశ్ సతీమణి ధరించిన నెక్లెస్ ధర రూ.23 కోట్లా??

మద్యం మత్తు: అవతల రోడ్డుపై వెళ్తున్న బైకును ఢీకొన్న టిప్పర్ లారీ (వీడియో)

Thunderstorms: జూన్ 2 నుండి 4 వరకు ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments