Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కంట తడిపెట్టిన బాలక్రిష్ణ.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (20:43 IST)
సినీనటుడు బాలక్రిష్ణ నటించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా టీం తిరుపతికి వచ్చింది. పి.జి.ఆర్ థియేటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు బాలక్రిష్ణ. మీడియాతో మాట్లాడారు. తన తండ్రి పాత్రను పోషిస్తానని అస్సలు అనుకోలేదని, తన తల్లిదండ్రుల నిజ జీవితాన్ని సినిమాలో చూపించామని చెప్పారు. సినిమా ట్రైలర్ చూస్తూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు బాలక్రిష్ణ.
 
తన తండ్రి క్యారెక్టర్లో తనను తలుచుకుని ఉద్వేగానికి లోనయ్యారు. థియేటర్లో రెండుసార్లు ట్రైలర్‌ను చూపించారు. మొదటి ట్రైలర్‌ను ఆసక్తిగా చూసిన బాలక్రిష్ణ.. రెండవ ట్రైలర్ చూడగానే కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన తల్లిదండ్రుల నిజ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆయన ఉద్వేగానికి లోనయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments