Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కంట తడిపెట్టిన బాలక్రిష్ణ.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (20:43 IST)
సినీనటుడు బాలక్రిష్ణ నటించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా టీం తిరుపతికి వచ్చింది. పి.జి.ఆర్ థియేటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు బాలక్రిష్ణ. మీడియాతో మాట్లాడారు. తన తండ్రి పాత్రను పోషిస్తానని అస్సలు అనుకోలేదని, తన తల్లిదండ్రుల నిజ జీవితాన్ని సినిమాలో చూపించామని చెప్పారు. సినిమా ట్రైలర్ చూస్తూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు బాలక్రిష్ణ.
 
తన తండ్రి క్యారెక్టర్లో తనను తలుచుకుని ఉద్వేగానికి లోనయ్యారు. థియేటర్లో రెండుసార్లు ట్రైలర్‌ను చూపించారు. మొదటి ట్రైలర్‌ను ఆసక్తిగా చూసిన బాలక్రిష్ణ.. రెండవ ట్రైలర్ చూడగానే కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన తల్లిదండ్రుల నిజ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆయన ఉద్వేగానికి లోనయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments