Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆట నాది.. కోటి మీది.. జీవితాన్ని మారుద్దాం రామ్మా అంటున్న ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (14:33 IST)
ప్రముఖ బుల్లితెర టీవీ చానెల్‌లో మరోమారు "ఎవరు మీలో కోటీశ్వరులు" అనే షోను తిరిగి ప్రారంభించనుంది. ఈ షోకు వ్యాఖ్యాతగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించనున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. 
 
బుల్లితెర‌పై ఈ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో ఆదివారం మరో ప్రోమోను విడుద‌ల చేశారు. "జీవితాన్ని మారుద్దాం రామ్మా" అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి.  
 
"ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు" అంటూ ఎన్టీఆర్ పలికే పలుకులు ఆకట్టుకుంటున్నాయి. 
 
కాగా, గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించాడు. అది సూప‌ర్ హిట్ అయింది. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments