Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆట నాది.. కోటి మీది.. జీవితాన్ని మారుద్దాం రామ్మా అంటున్న ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (14:33 IST)
ప్రముఖ బుల్లితెర టీవీ చానెల్‌లో మరోమారు "ఎవరు మీలో కోటీశ్వరులు" అనే షోను తిరిగి ప్రారంభించనుంది. ఈ షోకు వ్యాఖ్యాతగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించనున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. 
 
బుల్లితెర‌పై ఈ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో ఆదివారం మరో ప్రోమోను విడుద‌ల చేశారు. "జీవితాన్ని మారుద్దాం రామ్మా" అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి.  
 
"ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు" అంటూ ఎన్టీఆర్ పలికే పలుకులు ఆకట్టుకుంటున్నాయి. 
 
కాగా, గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించాడు. అది సూప‌ర్ హిట్ అయింది. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments