Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. తలైవర్‌కు స్వాగతం పలికిన నటసింహం

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:19 IST)
విజయవాడకు సమీపంలోని పోరంకి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలు జరుగున్నానాయి. ఈ వేడుకల్లో సూపర్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి గన్నవరంకు చేరుకున్నారు. విమానాశ్రయంలో నటుడు రజనీకాంత్‌కు నటుడు నందమూరి బాలకృష్ణ పూలమాల వేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్, బాలకృష్ణలు ఎయిర్ పోర్టుకు వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
 
మరోవైపు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవసభకు ఏర్పాట్లుపూర్తయ్యాయి. ఈ సభలో ఎన్టీఆర్ అద్భుత ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. టీడీపీ ప్రస్థానం, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రభంజనంపై నేతలు ప్రసంగిస్తారు.
 
అనుమోలు గార్డెన్స్‌లో శుక్రవారం సాయంత్రం ప్రారంభంకానున్న ఈ వేడుకల్లో ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. మొత్తం పది మేల మంది కూర్చొనేందుకు వీలుగా ఇక్కడ కుర్చీలు ఏర్పాటు వేశారు. సభా ప్రాంగణాన్ని మూడు విభాగాలుగా విభజించి ఎన్ విభాగంలో విశిష్ట అతిథిలు, విభాగంలో అతిథులు, ఆర్ విభాగంలో సామాన్యులు కూర్చొనే విధంగా వీలుగా ఏర్పాట్లుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments