Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ (Trailer)

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (09:57 IST)
నందమూరి బాలకృష్ణ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' అనే పేర్లతో జనవరి 9వ తేదీన, ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకురానున్నాయి. 
 
ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తెల చేతుల మీదుగా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఇపుడు సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. అతి తక్కువ వ్యవధిలో ఒక మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్‌గా తెరకెక్కింది. 
 
ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటిస్తుంటే, విద్యాబాలన్, మోహన్ బాబు, రానా దగ్గుబాటు, సుమంత్, నందమూరి కళ్యాణ్ రామ్, రకుల్ ప్రీత్ సింగ్, కైకాల సత్యనారాయణ, నిత్యామీనన్, తదితరులు నటిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments