Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీమ్లా నాయక్' హీరోయిన్ ఇంట విషాదం

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (11:18 IST)
గత యేడాది వచ్చిన 'భీమ్లా నాయక్' హీరోయిన్ నిత్యామీనన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె ఎంతగానో ఇష్టపడే అమ్మమ్మను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగ పోస్ట్ చేసింది. అలాగే, అమ్మమ్మతో కలిసివున్న ఫోటోను కూడా ఆమె షేర్ చేసింది. 
 
'ఒక శకం ముగిసింది. నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను. గుడ్‌బై అమ్మమ్మ. మై చెర్రీమ్యాన్‌ (తాతయ్య)ను బాగా చూసుకుంటాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ చూసిన వారంతా నిత్యాకు ధైర్యం చెబుతున్నారు. 
 
కాగా, 'అలా మొదలైంది' అనే చిత్రంతో తెలుకు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్.. సుధీర్ఘకాలంగా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. 'భీమ్లా నాయక్' చిత్రంలో ఆమె పవన్ కళ్యాణ్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, ఎంతో మంది అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. ప్రస్తుతం మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే వెబ్‌ సిరీస్‌లతోనూ సిద్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments