Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై చేరుకున్న దీపిక - రణ్‌వీర్ దంపతులు

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (14:50 IST)
ఇటీవల మూడుముళ్ళబంధంతో ఒక్కటైన దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌లు ముంబైకు చేరుకున్నారు. వీరిద్దరి వివాహం తాజాగా ఇటలీలోని లేక్‌కోమోలో రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెల్సిందే. న‌వంబ‌ర్ 14వ తేదీన కొంక‌ణి వివాహ ప‌ద్ద‌తిలో వీరి పెళ్లి వేడుక జ‌రుగ‌గా, 15న సింధీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. త‌మ పెళ్లికి సంబంధించి ఏ ఒక్క ఫోటో కూడా బ‌య‌ట‌కి రాకుండా చాలా సీక్రెట్‌గా వీరి వివాహం జ‌రిగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం దీప్‌-వీర్ దంప‌తులు ముంబై చేరుకోగా ఎయిర్ పోర్ట్‌లో నూత‌న దంప‌తుల‌కి అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత ర‌ణ్‌వీర్ ఇంటి వ‌ద్ద కూడా అభిమానులు గుమికూడ‌గా వారికి దీప్‌వీర్‌లు బయటకు వచ్చి వారికి అభివంద‌నం చేశారు. 
 
నూత‌న దంప‌తులు ఇద్ద‌రు బంగారు వర్ణపు దుస్తుల్లో మెర‌వ‌డం విశేషం. ఈ నెల 21వ తేదీన బెంగళూరులో, 28వ తేదీన ముంబైలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఎప్పటిలా తమ సినీ కెరీర్‌పై దృష్టిసారించనున్నారు. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments