Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ కాదు.. 'సైనా'ను ఢీకొట్టే పాత్ర...

మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (14:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నయనతారను ఎంపిక చేసుకోవడంతో, కథానాయికగానే అనుకున్నారు. 
 
కానీ ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందనీ, 'నరసింహా రెడ్డి'ని ఢీకొట్టే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం. విలక్షణమైన పాత్ర కనుకనే నయనతార అయితే పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నది అమితాబ్ కూతురు పాత్ర కోసమని అంటున్నారు. కథ ప్రకారం చిరంజీవి సరసన ఇద్దరు కథానాయికలు అవసరం కానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments