Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ కాదు.. 'సైనా'ను ఢీకొట్టే పాత్ర...

మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (14:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నయనతారను ఎంపిక చేసుకోవడంతో, కథానాయికగానే అనుకున్నారు. 
 
కానీ ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందనీ, 'నరసింహా రెడ్డి'ని ఢీకొట్టే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం. విలక్షణమైన పాత్ర కనుకనే నయనతార అయితే పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నది అమితాబ్ కూతురు పాత్ర కోసమని అంటున్నారు. కథ ప్రకారం చిరంజీవి సరసన ఇద్దరు కథానాయికలు అవసరం కానున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments