Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త బిజినెస్ ప్రారంభించిన నయనతార

Webdunia
శనివారం, 31 జులై 2021 (15:35 IST)
దక్షిణాది చిత్రసీమలో అగ్రనటిగా ఉన్న నయనతార ఇపుడు కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ 'చాయ్ వాలే'లో ఆమె పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ఈ సంస్థకు రూ.5 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇందులో నయన్, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ల పెట్టుబడులు కూడా ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
ఇకపోతే, 'చాయ్ వాలే' బిజినెస్ విషయంలోకి వెళ్తే... ఈ సంస్థ దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫంక్షనల్ స్టోర్లను తీసుకొస్తోంది. ఏడాది లోపల పూర్తిగా పని చేసే 35 స్టోర్లను తెరవాలనేది కంపెనీ ప్రణాళిక అని సమాచారం. ఈ సంస్థలో పలువురు సినీ ప్రముఖులు పెట్టుబడి పెట్టారు. మరోవైపు నయన్, విఘ్నేశ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments