''నన్ను దోచుకుందువటే'' ట్రైలర్ మీ కోసం..

''నన్ను దోచుకుందువటే'' సినిమా టీజర్ విడుదలైంది. సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్‌లో డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ని బట్టి చూస్తే హీరో సుధీర్‌బ

Webdunia
శనివారం, 14 జులై 2018 (12:00 IST)
''నన్ను దోచుకుందువటే'' సినిమా టీజర్ విడుదలైంది. సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్‌లో డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ని బట్టి చూస్తే హీరో సుధీర్‌బాబు ఓ కంపెనీకి మేనేజర్‌గా, హీరోయిన్ నభా నటేశ్ ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలలో నటించినట్లు తెలుస్తోంది. 
 
సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకి ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహించాడు. కన్నడ నటి అయిన నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. నాజర్, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అజనీష్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాకు ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments