Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ

డీవీ
శనివారం, 31 ఆగస్టు 2024 (15:11 IST)
Rama Rao, Rishabh Shetty
నేడు మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ లో ఆనందహేళ మొదలైంది. రిషబ్ శెట్టికి కాంతార చిత్రానికి కాను జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఇక ఆర్.ఆర్.ఆర్. లో రామారావుకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. దాంతో బాలీవుడ్ లో వార్-2 సినిమాను రామారావు చేస్తున్నాడు. మరోవైపు తెలుగులో చేస్తున్న దేవర సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. 
 
కాగా, ఇటీవలే జిమ్ లో కసరత్తు చేసి ఎడమచేయి బెణకడంతో రెస్ట్ తీసుకున్న రామారావు ఇప్పుడు బయటకు రావడంతో మరో షూటింగ్ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇంకొందరైతే కాంతార 2లో ఎన్.టి..ఆర్. గెస్ట్ రోల్ చేస్తున్నాడమోనని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వీరిద్దరి కలయిక ఆనందంగా వుందనే చెప్పాలి. కాగా, బెంగుళూరుకు ఎన్టీఆర్ త‌న అమ్మమ్మ ఊరు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది.  రామారావు అమ్మమ్మ వాళ్ల ఊరు మంగుళూరు దగ్గరలోని కుందాపుర. రిషభ్ శెట్టిది కూడా అదే ఊరు. దీంతో ఈ ఇద్ద‌రికి మంచి రిలేషన్ వుందనే టాక్ కూడా నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments