Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ

డీవీ
శనివారం, 31 ఆగస్టు 2024 (15:11 IST)
Rama Rao, Rishabh Shetty
నేడు మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ లో ఆనందహేళ మొదలైంది. రిషబ్ శెట్టికి కాంతార చిత్రానికి కాను జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఇక ఆర్.ఆర్.ఆర్. లో రామారావుకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. దాంతో బాలీవుడ్ లో వార్-2 సినిమాను రామారావు చేస్తున్నాడు. మరోవైపు తెలుగులో చేస్తున్న దేవర సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. 
 
కాగా, ఇటీవలే జిమ్ లో కసరత్తు చేసి ఎడమచేయి బెణకడంతో రెస్ట్ తీసుకున్న రామారావు ఇప్పుడు బయటకు రావడంతో మరో షూటింగ్ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇంకొందరైతే కాంతార 2లో ఎన్.టి..ఆర్. గెస్ట్ రోల్ చేస్తున్నాడమోనని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వీరిద్దరి కలయిక ఆనందంగా వుందనే చెప్పాలి. కాగా, బెంగుళూరుకు ఎన్టీఆర్ త‌న అమ్మమ్మ ఊరు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది.  రామారావు అమ్మమ్మ వాళ్ల ఊరు మంగుళూరు దగ్గరలోని కుందాపుర. రిషభ్ శెట్టిది కూడా అదే ఊరు. దీంతో ఈ ఇద్ద‌రికి మంచి రిలేషన్ వుందనే టాక్ కూడా నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments