Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ

డీవీ
శనివారం, 31 ఆగస్టు 2024 (15:11 IST)
Rama Rao, Rishabh Shetty
నేడు మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ లో ఆనందహేళ మొదలైంది. రిషబ్ శెట్టికి కాంతార చిత్రానికి కాను జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఇక ఆర్.ఆర్.ఆర్. లో రామారావుకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. దాంతో బాలీవుడ్ లో వార్-2 సినిమాను రామారావు చేస్తున్నాడు. మరోవైపు తెలుగులో చేస్తున్న దేవర సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. 
 
కాగా, ఇటీవలే జిమ్ లో కసరత్తు చేసి ఎడమచేయి బెణకడంతో రెస్ట్ తీసుకున్న రామారావు ఇప్పుడు బయటకు రావడంతో మరో షూటింగ్ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇంకొందరైతే కాంతార 2లో ఎన్.టి..ఆర్. గెస్ట్ రోల్ చేస్తున్నాడమోనని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వీరిద్దరి కలయిక ఆనందంగా వుందనే చెప్పాలి. కాగా, బెంగుళూరుకు ఎన్టీఆర్ త‌న అమ్మమ్మ ఊరు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది.  రామారావు అమ్మమ్మ వాళ్ల ఊరు మంగుళూరు దగ్గరలోని కుందాపుర. రిషభ్ శెట్టిది కూడా అదే ఊరు. దీంతో ఈ ఇద్ద‌రికి మంచి రిలేషన్ వుందనే టాక్ కూడా నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి ఓటు వేశారనీ అఘాయిత్యం చేయించారు.. వైకాపా నేతల దాష్టీకం

21 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కూల్చేయాల్సిందే.. విజయ సాయిరెడ్డి

తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం - శ్రీధర్ బాబు

దశాబ్దం తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments