మీ తాతగారు లేని లోటు తీర్చావ్ బాబూ : సుమంత్‌కు లోకేశ్వరి ప్రశంస

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (14:02 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇందులో ఎన్టీఆర్ కుమార్తెలు పాల్గొని, ట్రైలర్‌ను విడుదల చేశారు. 
 
ఎన్టీఆర్ కుమార్తెల్లో ఒకరైన లోకేశ్వరి మాట్లాడుతూ, 'నిజంగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించడం చాలా గ్రేట్.. అద్భుతం. ఆవిడ నటన చూసినప్పుడు నిజంగానే మా అమ్మగారే దిగొచ్చారా అనే బ్రాంతి కలిగిందన్నారు. 
 
ఈ సభా ముఖంగా మా తమ్ముడు బాలయ్య, దర్శకుడు క్రిష్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి శ్రీనివాస్‌ను కూడా పెద్ద తమ్ముడు సాయికృష్ణ పాత్రలో నటింపజేశారు. సుమంత్‌‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 'మీ తాతగారులేని లోటును నువ్ తీర్చావ్ బాబు'" అని లోకేశ్వరి అని అన్నారు. దీనికి సుమంత్ లేచి నిలబడి సభకు వినమ్రయంగా నమస్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments