Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకా విషయం చిరాకుగా వుందని అమ్మ ముందే చెప్పేసిన యంగ్ హీరో-video

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (18:17 IST)
ఛలో సినిమాతో మంచి హిట్ సాధించిన యంగ్ హీరో నాగశౌర్య తొలిసారిగా పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా మారడంతో పాటుగా తానే స్వయంగా కథ రాసుకుని, సొంత బ్యానర్‌లో ‘అశ్వత్థామ’ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రమణ తేజ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. జ‌న‌వ‌రి 31న విడుద‌ల‌ కానున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు.
 
రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో నాగశౌర్య, సమర్పకుడు శంకర్ ప్రసాద్ ముల్పూరి, నిర్మాత ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, దర్శకుడు రమణ తేజ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, బి.వి.యస్.రవి, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తనయుడు యతీష్ పాల్గొన్నారు.
 
కార్యక్రమంలో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి రఫ్‌గా ఉండే నాకు లవర్ బోయ్ ట్యాగ్ రావడం చిరాకుగా అనిపించింది. అందుకే పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments