Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగశౌర్య రూ.50 కోట్ల కట్నం తీసుకున్నారా?

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (10:37 IST)
టాలీవుడ్ హీరో నాగశౌర్య పెళ్లి చేసుకున్నారు. బెంగుళూరుకు చెందిన ఇంటీరియల్ డిజైనర్ అనూష శెట్టిని ఆయన వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం కూడా బెంగుళూరులోని ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో జరిగింది. 
 
అయితే, నాగశౌర్యకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఓ ప్రచారం సాగుతోంది. తన పెళ్లికి కట్నంగా నాగశౌర్య రూ.50 కోట్ల మేరకు డబ్బులు తీసుకున్నారన్నది ఆ దుష్ప్రచారం. 
 
నాగశౌర్య మామగారు ఎంత ఇచ్చారు? ఏం ఆస్తులు ఇచ్చారు? అనే దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది. నెటిజన్ల అంచనా మేరకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల మేరకు కట్నం ఇచ్చారన్నది సమాచారం. 
 
వధువు అనూష పేరు మీద కూడా చాలా ఆస్తులు ఉన్నాయట. వాటిలో కూడా చాలా వాటిని నాగశౌర్య పేరుమీద రాసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే నాగశౌర్య స్పందించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments