Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల తర్వాత సమంతతో కలిసి వున్న ఫోటోను షేర్ చేసిన చైతన్య

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:04 IST)
టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సమంతలు ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తర్వాత వారి వారి జీవితాన్ని గడుపుతున్నారు. 
 
విడాకుల తర్వాత ఒకరిపై ఒకరు కామెంట్స్  చేసుకోవడం అరుదు. తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. సమంతతో కలిసివున్న ఫోటోను చై పోస్టు చేశాడు. 
 
నాగచైతన్య, సమంత మొదటి సారి కలిసి నటించిన సినిమా ఏ మాయే చేశావే. గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. దీంతో నాగచైతన్య ఇన్‎స్టా‎గ్రామ్‎లో ఓ పోస్ట్ పెట్టాడు. 
 
సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ అని క్యాప్షన్ ఇచ్చి "ఏ మాయే చేశావే " సినిమా పోస్టర్‌ను షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో సమంతో కలిసి ఉన్న ఫోటో ఉండడం విశేషం.  ఈ ఫోటో చూసిన వారంతా ఈ దంపతులు తిరిగి కలుస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
అలాగే ఏ మాయ చేశావేకు 13 ఏళ్లు అంటూ నాగచైతన్య లేని ఫోటోలను సమంత షేర్ చేసింది. అదే విధంగా త‌న ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణాన్నిగుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments