Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలపై ఔదార్యాన్ని చాటుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్!

ఠాగూర్
ఆదివారం, 11 ఆగస్టు 2024 (12:42 IST)
ప్రముఖ దర్శకుడు, 'కల్కి' ఫేం నాగ్ అశ్విన్ ప్రభుత్వ పాఠశాలపై తన ఔదార్యాన్నిచాటారు. తన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఐతోల్ గ్రామం. ఇక్కడ తన తాత పేరు మీద సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దర్శకుడు నాగ్ అశ్విన్ అదనపు గదులు నిర్మించి ఇచ్చారు. తన తండ్రి చదువుకున్న ఈ ప్రభుత్వ పాఠశాలకు తన వంతు సాయంగా ఈ అదనపు గదులను నిర్మించి ఇచ్చినట్లు నేడు ప్రారంభోత్సవంలో నాగ్ అశ్విన్ తెలపడం జరిగింది.
 
భవిష్యత్తులో మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు హీరోలు దర్శకులు కాకపోయినా డాక్టర్లు ఇంజనీర్లుగా ఎదిగి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ ప్రాంతానికే ప్రపంచంలో గుర్తింపు తెచ్చే విధంగా ఈ ప్రాంతం నుంచి దర్శకుడిగా ఎదగడం చాలా సంతోషమని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments