Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్. 50 లక్షలు, వైజయంతి మూవీస్ 25 లక్షలు ప్రకటన

డీవీ
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:48 IST)
Vishwak, NTR
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సహాయార్థం తన వంతు సాయంగా జూ. ఎన్.టి.ఆర్. చెరో యాభై లక్షలు సి.ఎం. ఫండ్ కు అందజేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇదే విధంగా నిర్మాత అశ్వనీదత్ తన వైజయంతి మూవీస్ నుంచి 25 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. నటుడు విశ్వక్ సేన్ 5 లక్షలు ప్రకటించారు. ఇలా పలువురు తమ వంతు సాయంగా ప్రకటిస్తూనే వున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. 
 
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను అన్నారు. 
 
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలి వరదల బాధితులను ఆదుకునే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ సి.ఎం.  రిలీఫ్ ఫండ్‌కి ₹5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments