Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కె.సి.ఆర్‌ను క‌లుసుకుని కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేసిన డైరెక్ట‌ర్ ఎన్‌.శంక‌ర్‌

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (18:13 IST)
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు తెలంగాణలో సినిమాను అభివృద్ధి చేసే నిమిత్తం ఐదెక‌రాల‌ స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం జీవోను జారీ చేసింది. జీవో ప్ర‌కారం శంక‌ర‌ప‌ల్లిలోని మోకిల్ల‌లో స్టూడియో నిర్మాణం కోసం ఐదెక‌రాల భూమిని కేటాయించారు. తెలంగాణ సినిమా ఉన్న‌తి కోసం ముఖ్య‌మంత్రి చేసిన స‌హ‌కారానికి ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ ముఖ్య‌మంత్రిని ప్ర‌త్యేకంగా క‌లిసి శాలువాతో స‌త్క‌రించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments