Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కె.సి.ఆర్‌ను క‌లుసుకుని కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేసిన డైరెక్ట‌ర్ ఎన్‌.శంక‌ర్‌

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (18:13 IST)
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు తెలంగాణలో సినిమాను అభివృద్ధి చేసే నిమిత్తం ఐదెక‌రాల‌ స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం జీవోను జారీ చేసింది. జీవో ప్ర‌కారం శంక‌ర‌ప‌ల్లిలోని మోకిల్ల‌లో స్టూడియో నిర్మాణం కోసం ఐదెక‌రాల భూమిని కేటాయించారు. తెలంగాణ సినిమా ఉన్న‌తి కోసం ముఖ్య‌మంత్రి చేసిన స‌హ‌కారానికి ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ ముఖ్య‌మంత్రిని ప్ర‌త్యేకంగా క‌లిసి శాలువాతో స‌త్క‌రించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments