మాలీవుడ్‌లో విషాదం : దర్శకుడు కన్నుమూత

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (15:41 IST)
మలయాళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన సంగీత దర్శకుడ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి (58) ఆదివారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతివార్తను కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
1963లో సంగీత కుటుంబంలో జన్మించిన ఆయన సంగీత టీచరుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 20కి పైగా చిత్రాల్లో నటించారు. గత 2001లో కన్నకి చిత్రానికి స్టేట్ అవార్డును అందుకున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments