Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ నేతల్లో 95 శాతం మంది నీచులు : మోహన్ బాబు

రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ సౌత్'లో తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నా

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (09:20 IST)
రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ సౌత్'లో తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్‌ (నీచులు). ఒక్కొక్కరికి 25 వేల ఎకరాలున్నాయి. రూ.25 వేల కోట్లు సంపాదించారు. ఆ డబ్బంతా వారికి ఎక్కడి నుంచి వచ్చింది? అని నటుడు మోహన్‌బాబు ఉద్వేగంగా ప్రశ్నించారు. 
 
తన స్నేహితుడు, సోదరుడు ఎన్టీఆర్‌కు అవినీతి అంటేనే తెలియదని, ఆయనే తనను రాజ్యసభకు పంపగా ఎలాంటి మచ్చ లేకుండానే తిరిగివచ్చానని అన్నారు. ఎన్నికలకు ముందు తిరుపతిలోని తన విద్యాసంస్థలకు వస్తానని మాటిచ్చిన మోడీ ప్రధాని అయ్యాక మర్చిపోయారన్నారు. సినిమా రంగంలో ఉన్నానని తెలిసి అమ్మాయిని ఇచ్చేందుకు అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదని గుర్తుచేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments