Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి

Webdunia
మంగళవారం, 3 మే 2022 (07:38 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో పడకపై మిథున్ చక్రవర్తి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో తమ అభిమాన నటుడుకు ఏమైదో తెలియక ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
దీంతో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి స్పందించారు. తన తండ్రికి కిడ్నీల్లో రాళ్లు ఉండటంతో తీవ్ర నొప్పితో బాధపడ్డారని, అందుకే గత నెల 30వ తేదీన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారన్నారు. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments