Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి

Webdunia
మంగళవారం, 3 మే 2022 (07:38 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో పడకపై మిథున్ చక్రవర్తి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో తమ అభిమాన నటుడుకు ఏమైదో తెలియక ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
దీంతో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి స్పందించారు. తన తండ్రికి కిడ్నీల్లో రాళ్లు ఉండటంతో తీవ్ర నొప్పితో బాధపడ్డారని, అందుకే గత నెల 30వ తేదీన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారన్నారు. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments