Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భద్రాచలంలో అమానుష ఘటన: గర్భిణిపై అత్యాచారయత్నం

భద్రాచలంలో అమానుష ఘటన: గర్భిణిపై అత్యాచారయత్నం
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:44 IST)
మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాచలంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. 
 
డెవలరీ కోసం వచ్చిన ఓ మహిళపై ఆపరేషన్ థియేటర్‌లో అత్యాచారయత్నం చేశాడు. మత్తుమందు ఇచ్చి గర్భిణీపై ఎమ్‌ఎన్‌ఓ లాల్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
అయితే గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా చూసిన మరో ఉద్యోగి.. అతడిని అడ్డుకుని లాల్ ఖాన్‌పై సూపరిడెంట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆసుపత్రి సూపర్డెంట్ ఎంఎన్‌వోకు లాల్ ఖాన్‌కు మెమో జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు.. ఏసీల వాడకం తగ్గించండి..