లండన్‌తో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ.. హైడ్ పార్క్ ఫోటో వైరల్

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (22:19 IST)
RC
మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, వారి కూతురు క్లిన్ కారా ప్రస్తుతం లండన్‌లో హాలిడేలో ఉన్నారు. వారి కుటుంబం మొత్తం లండన్‌కు వెళ్లింది. 
 
లండన్‌లోని ప్రసిద్ధ హైడ్ పార్క్‌లో వారందరూ కలిసి నడుస్తున్న ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశారు. చిరంజీవి, అతని భార్య సురేఖ వారి మనవరాలు క్లిన్ కారా స్త్రోలర్‌ను పట్టుకోగా.. రామ్ చరణ్,  ఉపాసన వారి వెంట నడుస్తున్నారు. 
 
ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు పారిస్ బయలుదేరి వెళతామని చిరంజీవి తెలిపారు. ఇక ఈ వారాంతంలో భారతదేశానికి తిరిగి వస్తారు. చిరంజీవి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత "విశ్వంభర" షూటింగ్‌లో పాల్గొంటారు. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ RC16 కోసం పనిచేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ - 40 మంది స్టార్ క్యాంపైనర్లు

కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి - మృత్యువాత

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments