Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌తో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ.. హైడ్ పార్క్ ఫోటో వైరల్

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (22:19 IST)
RC
మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, వారి కూతురు క్లిన్ కారా ప్రస్తుతం లండన్‌లో హాలిడేలో ఉన్నారు. వారి కుటుంబం మొత్తం లండన్‌కు వెళ్లింది. 
 
లండన్‌లోని ప్రసిద్ధ హైడ్ పార్క్‌లో వారందరూ కలిసి నడుస్తున్న ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశారు. చిరంజీవి, అతని భార్య సురేఖ వారి మనవరాలు క్లిన్ కారా స్త్రోలర్‌ను పట్టుకోగా.. రామ్ చరణ్,  ఉపాసన వారి వెంట నడుస్తున్నారు. 
 
ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు పారిస్ బయలుదేరి వెళతామని చిరంజీవి తెలిపారు. ఇక ఈ వారాంతంలో భారతదేశానికి తిరిగి వస్తారు. చిరంజీవి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత "విశ్వంభర" షూటింగ్‌లో పాల్గొంటారు. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ RC16 కోసం పనిచేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments