Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మ.. మ... మహేశా" అంటున్న మహేశ్

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (12:38 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పరశురాం దర్శకుడు. ఈ చిత్రం మాస్ మాసాలతో అందరినీ ఉర్రూతలూగించేందుకు వస్తుంది. 'మ.. మ.. మహేశా' అంటూ హీట్ పెంచేందుకు స్పీడ్‌గా దూసుకొచ్చేస్తున్నాడు. ఇందులోభాగంగా, ఈ చిత్రంలోని ఈ పాటను శనివారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం తాజాగా అధికారికంగా వెల్లడించింది. 
 
"సర్కారు వారి పాట మేనియా మరింత పీక్‌కు చేరుకోనుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ మాస్ స్టెప్పులకు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లోనే అత్యంత మాస్ సాంగ్ "మ.. మ.. మహేశ్..." రేపే విడుదల. థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీలు సంయుక్తంగా నిర్మించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments