Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోతున్నానని తెలిశాక జీవితం విలువ తెలిసింది : బాలీవుడ్ హీరోయిన్

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:26 IST)
మనీషా కోయిరాలా. బాలీవుడ్ సీనియర్ నటి. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన 'క్రిమినల్', 'బొంబాయి', 'ఒకే ఒక్కడు' వంటి చిత్రాల్లో ఆమె నటించింది. ఆ తర్వాత కేన్సర్ వ్యాధి బారినపడింది. ఇపుడిపుడే ఆ వ్యాధిబారి నుంచి కోలుకుంటున్న మనీషా... ఇపుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తోంది. 
 
అయితే, తాను ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి గల కారణాలను ఆమె వివరించింది. మనిషి చనిపోతున్నాడని తెలిశాక.. జీవితం విలువ తెలిసిందని అంటున్నారు. ప్రశాంతమైన వాతావణం, జీవితం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు. 
 
ఇందులోభాగంగా, మహాశివుడి దర్శనం కోసం ఇటీవల సంప్రదాయ వస్త్రాధారణంలో వారణాసి వెళ్లింది. అక్కడి మీడియాతో మాట్లడిన మనీషా.. బతికున్నంతకాలం ప్రజలందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. సంప్రదాయ వస్త్రధారణలో వారణాసి వెళ్లిన ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో ఆమె పోస్ట్ చేశారు. ఆమె కూడా పూర్తిగా కోలుకోవాలని ఫ్యాన్స్ కూడా రీట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments