సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాం - తల్లి మృతి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (09:43 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి యనమండ్ర సరస్వతి (88) సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 
 
నాలుగేళ్ల క్రితం మణిశర్మ తండ్రి చనిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు తల్లి కూడా ఆయన నుంచి దూరమయ్యారు. దీంతో మణిశర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, తల్లిని కోల్పోయిన మణిశర్మకు పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాలను తెలియజేస్తున్నారు. 
 
ఆదివారం వేకువజామున సినీ నటుడు కృష్ణంరాజు మృతి చెందారు. ఆయన మృతి నుంచి టాలీవుడ్ తేరుకోక ముందే ఇపుడు మణిశర్మ తల్లి చనిపోవడం చిత్రపరిశ్రమ ప్రముఖులను మరింత విషాదంలోకి నెట్టేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments