Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న నిజస్వరూపం చూపిస్తారు: మంచు విష్ణు

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (22:28 IST)
తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున దర్సించుకున్నారు సినీనటులు మంచు లక్ష్మి, మంచు విష్ణు. విఐపి విరామ దర్సనా సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. చాలా రోజుల తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు లక్ష్మి, విష్ణు. 
 
ఆలయం నుంచి బయటకు వచ్చిన ఇద్దరు సినీప్రముఖులతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతోంది. మా నాన్న మోహన్ బాబు కీ రోల్. ఆ సినిమాలో నాన్న అద్భుతమైన నటనను కనబరిచారు. యాక్టింగ్‌లో ఆయన నిజస్వరూపాన్ని త్వరలో ప్రేక్షకులు చూస్తారు.
 
అలాగే నేను నటించిన మోసగాళ్ళు సినిమా పూర్తయ్యింది. శ్రీను వైట్లతో ఒక సినిమా త్వరలో చేస్తున్నా. ఈ సినిమాలన్నీ విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించాను. చాలా ఆనందంగా ఉందన్నారు మంచు విష్ణు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: షష్ట షణ్ముఖ యాత్రలో పవన్ కల్యాణ్.. తిరుత్తణితో యాత్ర సమాప్తం (video)

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

దొంగకు హార్ట్ ఎటాక్, కుక్కను ఈడ్చుకెళ్లినట్లు కారులో వేసుకెళ్లాడు (video)

కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి.. తొమ్మిది మంది గాయాలు

ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం.. మే నెలలో పరిస్థితి ఎలా వుంటుందో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments