ప్రకాష్ రాజ్ ప్యానెల్ "మా" సభ్యుల రాజీనామాలు ఆమోదం

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (18:06 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజుకు ఆయన ఒక వినతి పత్రం అందజేశారు. ఇందులో సినిమా నిర్మాణ పనులు, పాత్రలకు మా సభ్యులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. 
 
ఇదిలావుంటే, తాజాగా మంచు విష్ణు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది కార్యవర్గ సభ్యులు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను మంచు విష్ణు తాజాగా ఆమోదించారు. నిజానికి ఈ రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని మంచు విష్ణు పలుమార్లు కోరారు. కానీ, వారు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. దీంతో రాజీనామాలపై ఆమోదముద్ర వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏబీసీ క్లీన్‌టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

దీని గురించి మీకు తెలియదు.. దగ్గరికి రాకండి.. భార్యను నడిరోడ్డుపైనే చంపేసిన భర్త (video)

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments